మయూరి పార్కులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

4047చూసినవారు
మయూరి పార్కులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రలోని మయూరి పార్క్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం అయ్యింది. సుమారు 20-25 సం. ల వయసు గల మహిళ ఆస్ట్రిచ్ బర్డ్ ఇంక్లూజర్ గల గుట్టపైన పూర్తిగా కాలిపోయిన మృతదేహం ఉండగా పార్కు సిబ్బంది గురువారం పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి మెడలో వెంకటేశ్వర స్వామి ప్రతిమ గల గొలుసు, కుడి చేతికి ఓం గుర్తు గల కడియం, కుడ, ఎడమ చేతి వెళ్లకు ఉంగరాలు, చెవులకు చెవి రింగులు ముక్కుపుడక ఉన్నాయి.

సంబంధిత పోస్ట్