రామ భక్తులపై బాంబు దాడి.. 20 మందికి గాయాలు

591చూసినవారు
రామ భక్తులపై బాంబు దాడి.. 20 మందికి గాయాలు
శ్రీరామనవమి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కొందరు అల్లరి మూకలు బాంబు దాడి చేసిన ఘటన పశ్చిమబెంగాల్ ముర్షిదాబాద్‌లోని రెజీనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది భక్తులు గాయపడ్డారు. బుధవారం రామనవమి ఊరేగింపు వెళ్తున్న సమయంలో భవనాలపై నుంచి అల్లరి మూకలు రాళ్లతో పాటు నాటుబాంబు కూడా విసిరినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్