రాచాలలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, పూర్ణాహుతి

75చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా అడ్డకల్ మండలం రాచాలలో శ్రీఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ 108 ష. బ్ర. విరూపాక్ష శివాచార్య మహాస్వామి (శ్రీ సద్గురు దమయ స్వామి మర్ సంస్థాన్ మన్మథరామ్ కపిలధార, బీడ్, మహారాష్ట్ర) వారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్