కౌకుంట్ల బీజేపీ మండల నూతన కార్యవర్గం విస్తరణ

1097చూసినవారు
కౌకుంట్ల మండల బిజెపి నూతన కార్యవర్గాన్ని బుధవారం బిజెపి కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి కొండ ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కురువ రమేష్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండల బిజెపి అధ్యక్షునిగా సంఘాల రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కోట్ల శ్రీనివాసరెడ్డి, కార్యదర్శిగా అనిల్ కుమార్ యాదవ్, వివిధ మోర్చా అధ్యక్షులు, కార్యదర్శులను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గానికి కొండా ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్