మోదీని మూడో సారి ప్రధానిని చేయాలి: డీకే అరుణ

554చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో సోమవారం మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మహబూబ్ నగర్ లోకసభ పరిధిలో లక్ష ఓట్ల మెజారిటీతో బీజేపీని గెలిపించాలని, కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాలను ప్రతి ఇంటికి తెలియజేయాలని, నరేంద్ర మోదీని మూడో సారి ప్రధానిని చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్