దేవరకద్రలో ద్విచక్ర వాహనం చోరీ

28375చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల ఒక బేకరీ వద్ద శుక్రవారం రాత్రి నిలిపిన బైకును గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. బేకరీ లోకి వచ్చిన ముగూ వ్యక్తులు తిరిగి వెళుతున్న సమయంలో బైకును తస్కరించినట్లుగా అక్కడి సీసీ కెమెరాలు రికార్డు అయింది. దేవరకద్ర మండల పరిధిలోని గూరకొండకు చెందిన వ్యక్తి బేకరీలో కొనుగోలు చేసి తిరిగి వెళుతూ తన బైకు చోరీ అయినట్లు గుర్తించినట్లు స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్