రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

6953చూసినవారు
జోగులాంబ గద్వాల్ జిల్లా, గట్టు మండలం ముచ్చోనిపల్లి గ్రామానికి చెందిన కురువ పెద్ద వీరన్న మద్యం మత్తులో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో తలకు బలమైన గాయం కావడంతో హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 6 గంటలకు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్