చలివేంద్రం ప్రారంభం

77చూసినవారు
చలివేంద్రం ప్రారంభం
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో బుధవారం పెట్రోల్ బంక్ చౌరస్తా దగ్గర చారిటబుల్ సొసైటీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవిలో రోజురోజుకు పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని బాటసారుల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సొసైటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పాస్టర్ అనోక్, పాస్టర్ వసంత్ కుమార్, పాస్టర్ కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్