నేడు ఈ గ్రామాలలో కరెంట్ కట్

1565చూసినవారు
నేడు ఈ గ్రామాలలో కరెంట్ కట్
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం మార్లబీడు విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో గ్రామాలకు శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ రమేశ్ తెలిపారు. ఉప కేంద్రం నుంచి సరఫరా చేసే విద్యుత్తు లైన్ల అత్యవసర మరమ్మతుల నిమిత్తం మధ్యాహ్నం 3: 00 గంటల నుంచి సాయంత్రం 5. 30 గంటల వరకు సరఫరా ఉండదని, ఓబులోనిపల్లి, చెన్నారెడ్డిపల్లి, మార్లబీడు, ర్యాలంపాడు గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్