తాహసీల్దార్ కు రైతుల వినతి

83చూసినవారు
తాహసీల్దార్ కు రైతుల వినతి
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం సాసనూల్లు గ్రామంలో తమ భూమి తెలియకుండానే అన్యాక్రాంతం చేశారని మంగళవారం పలువురు రైతులు తాహసీల్దార్ ధరణిషా కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. తమ భూమిని ఎలాంటి అనుమతులు లేకుండా కర్నూలు జిల్లాకు చెందిన వెంకటేశ్వర రెడ్డి అక్రమంగా తన పేరు మీదికి ఖాతా మార్పు చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు

సంబంధిత పోస్ట్