గద్వాల జిల్లా ప్రజా ప్రతినిధులతో మంత్రి జూపల్లి

2255చూసినవారు
గద్వాల జిల్లా ప్రజా ప్రతినిధులతో మంత్రి జూపల్లి
జోగులాంబ గద్వాల జిల్లా ప్రజా ప్రతినిధులతో కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గురువారం జరగబోయే ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఓటింగ్ సరళిపై కౌన్సిలర్లకు ఎంపిటీసిలు, జెడ్పిటిసిలకు దిశ నిర్దేశం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్