మల్టీ పర్పస్ సొసైటీలు ఏర్పాటు చేయాలి: అపూర్వ చౌహన్

80చూసినవారు
మల్టీ పర్పస్ సొసైటీలు ఏర్పాటు చేయాలి: అపూర్వ చౌహన్
జోగులాంబ గద్వాల జిల్లాలో సహకార సంఘాలు బలోపేతం చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రకటించిన 'సహకార్ సే సమృద్ధి' పథకం కింద 255 జీపీలలో మల్టీ పర్పస్ సొసైటీలు ఏర్పాటు చేయాలని శనివారం అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహన్ అధికారులకు సూచించారు. సొసైటీలో ఉండే సభ్యుల ఆర్థిక అభివృద్ధి కొరకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఉపాధి కల్పన కింద ఎరువుల దుకాణాలు, గ్యాస్ ఏజెన్సీలు, మీసేవ కేంద్రాలు ఏర్పాటుకు కో-ఆపరేటివ్ బ్యాంకు లోన్ ఇస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్