రాహుల్ గాంధీ సభాస్థలి పరిశీలన

556చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి లో ఈనెల 5న జరగనున్న రాహుల్ గాంధీ సభాస్థలిని శుక్రవారం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దీపక్ ప్రజ్ఞ పరిశీలించారు. ప్రాంగణం సమీపంలో భద్రతా ఏర్పాట్లు, సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనేది పోలీసులను అడిగి ఆయన తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్