15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత: ఎస్ఐ

78చూసినవారు
15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత: ఎస్ఐ
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను జోగులాంబ గద్వాల జిల్లాలో పట్టుబడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మల్దకల్ ఎస్ఐ సురేష్ గౌడ్ వివరాల ప్రకారం. మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో టిఎస్ 8యుఎఫ్ 3984 బొలెరోలో 30 సంచులలో 15క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎరుకలి వెంకటేశ్వర్లు, ఎరుకలి రంగస్వామి గ్రామాలలో తక్కువ రేటుకు రేషన్ బియ్యాన్ని సేకరించి రాయచూరుకు తరలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్