మృతుడి కుటుంబానికి అండగా ఉంటాం

59చూసినవారు
మృతుడి కుటుంబానికి అండగా ఉంటాం
మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు గురవయ్య (75) అనారోగ్యంతో మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న ఆయన నేరుగా వారి ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేశారు. ఏ ఆపద వచ్చినా కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మేల్యే భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్