వేసవి సెలవులు ముగిసేలోపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

59చూసినవారు
వేసవి సెలవులు ముగిసేలోపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
జోగులాంబ గద్వాల జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో వేసవి సెలవులు ముగిసేలోపు అవసరమైన మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స హాలులో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ మే 3వ తేదీ నుంచి ప్రారంభించి వేగవంతంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్