జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను సమీక్షించిన అడిషనల్ ఎస్పీ

65చూసినవారు
జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను సమీక్షించిన అడిషనల్ ఎస్పీ
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో శనివారం మహబూబ్ నగర్ అడిషనల్ ఎస్పీ రాములు శనివారం మండల కేంద్రంలోని జాతీయ రహదారి (44)పై స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ను సమీక్షించారు. ప్రమాదాలు జరగకుండా వేగ నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. బారికేడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బాల నగర్ ఎస్ఐ తిరుపాజీ, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్