రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

61చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయాలైన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన శివారెడ్డి, అలీ ఇద్దరు స్నేహితులు. పని నిమిత్తం మహబూబ్ నగర్ నుంచి రాజాపూర్ వెళ్తుండగా. ఎస్వీఎస్ ఆసుపత్రి ముందు గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్