ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం

64చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ బుధవారం మాల మహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైలం మాట్లాడుతూ. మోదీ తన పదవిని కాపాడుకోవడం కోసమే ఎస్సీ వర్గీకరణ అంశానికి మద్దతిస్తున్నారని విమర్శించారు. మాల మహానాడు నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్