మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి సతీమణి డా. శ్వేత మృతి

70చూసినవారు
మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి సతీమణి డా. శ్వేత మృతి
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డా. చెర్లకోళ లక్ష్మారెడ్డి సతీమణి డా. శ్వేత అనారోగ్యకారాలతో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. మంగళవారం మధ్యాహ్నం 3. 00 గం. లకు వారి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించబడునని కుటుంబసభ్యులు తెలిపారు. పలువురు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్