అంగన్వాడి పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే

77చూసినవారు
అంగన్వాడి పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే
జడ్చర్ల మండల కేంద్రంలోని సంజీవయ్య కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రాంగణం అంగన్వాడి కేంద్రంలో మంగళవారం ఉదయం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు‌. ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సూపర్వైజర్ పద్మాంజలి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అంగన్వాడి కేంద్రాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని పద్మాంజలి అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్ రజిత, అంగన్వాడి టీచర్లు ఈ జ్యోతి, సుధాలక్ష్మి , అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్