హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకునేది లేదు: ఎంపీ డీకే అరుణ

72చూసినవారు
హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకునేది లేదు: ఎంపీ డీకే అరుణ
జడ్చర్లలోని పెద్దగుట్టపై పురాతన శ్రీశ్రీశ్రీ రంగనాయక స్వామి వారి కోనేరు పూడ్చివేత ఘటనపై ఆదివారం ఎంపీ డీకే అరుణ సీరియస్ అయ్యారు. అనుమతులు లేకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. ఘటనపై జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. నిబంధనలకు విరుద్ధనంగా కూల్చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. హిందువుల మనోభావాలు దెబ్బతీయాలనీ చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.

సంబంధిత పోస్ట్