ఉరేసుకొని వ్యక్తి మృతి

50చూసినవారు
ఉరేసుకొని వ్యక్తి మృతి
ఉరేసుకుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జడ్చర్ల నియోజకవర్గంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. కొందుర్గు మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన రాములు(30) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అత్తగారి ఊరైన రాజాపూర్ కు రాత్రి వచ్చి, తిరిగి షాద్ నగర్ వెళ్తుతూ. బాలనగర్ మండలం పెద్దాయపల్లి గేటు సమీపంలో బుధవారం రాత్రి ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్