ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు ఉండొద్దు: కలెక్టర్

83చూసినవారు
గ్రామ పంచాయతీల వార్డువారిగా తయారు చేసే ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలని, ఓటరు జాబితాకు సంబంధించిన మ్యాపింగ్ ను నెలాఖరులోపు పూర్తి చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి గురువారం జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, ఎన్నికల సంబంధిత అధికారులతో ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్