మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

59చూసినవారు
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల పరిధిలోని ఇస్రాయి పల్లి గ్రామానికి చెందిన రాచాలపల్లి లక్ష్మయ్య గత కొన్ని రోజులుగా వృద్ధాప్యం అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకులు సి. ఎల్ శ్రీనివాస్ యాదవ్ మృతుని కుటుంబ సభ్యులకు 3000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి ఏ ఆపద వచ్చిన అండగా ఉంటానని భరోసా నిచ్చారు.

సంబంధిత పోస్ట్