మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

55చూసినవారు
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామానికి చెందిన చినవర్తి ఎరుకలి ఎల్లమ్మ అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పుల వెంకటేష్ గ్రామ నాయకులు దారముని గణేష్ ఆయన దృష్టికి తీసుకు వెళ్లడంతో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో ట్రస్ట్ సభ్యుల ద్వారా ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని వారు తెలిపారు.
Additional info: sr
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్