బిఎస్పీలో చేరిన మాజీ ఎంపీ మంద జగన్నాథం

552చూసినవారు
బిఎస్పీలో చేరిన మాజీ ఎంపీ మంద జగన్నాథం
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం బుధవారం సాయంత్రం బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి సమక్షంలో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ లో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు బీఎస్పీ నాయకులు చర్చించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్