ఆగి ఉన్న లారిని ఢీకొని ఇద్దరు యువకులు మృతి

6243చూసినవారు
ఆగి ఉన్న లారిని ఢీకొని ఇద్దరు యువకులు మృతి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధిలోని తాండ్ర గేట్ వద్ద శనివారం సాయంత్రం ఆగి ఉన్న లారిని ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. పూర్తి వివరాల ప్రకారం వంగూర్ మండలం తుమ్మల పల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (30) కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన రామకృష్ణ ఇద్దరు బావ బామ్మర్దులు తుమ్మల పల్లి నుండి కల్వకుర్తికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్. ఐ రాంచదర్ జీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్