నీటి శుద్ధి కేంద్రం పనులు ప్రారంభం

62చూసినవారు
నీటి శుద్ధి కేంద్రం పనులు ప్రారంభం
తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో నీటి శుద్ధి కేంద్రం లేక ప్రజలు నానా అవస్థలు పడేవారని మండల అధ్యక్షులు డోకూరి పవన్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే ఆయన నీటి శుద్ధి కేంద్రం పండ్లను ప్రారంభించారు. సోమవారం నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు కోసం గ్రామస్తులతో కలిసి భూమి పూజ పనులు ప్రారంభించారు. నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన నీటిని అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్