శిథిలావస్థలో ఉన్న పోల్ మారుస్తాం: జూపల్లి

554చూసినవారు
కొల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఇళ్ళ మధ్యలో శిథిలావస్థలో ఉన్న కరెంట్ పోల్ స్థంబాలు, ప్రజలకు స్థంబాలు అవసరమైన చోట వేసేలా అంచనా విలువలు తయారు చేసి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందుకు అవసరమైన నిధులు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. వనపర్తి జిల్లా ఎలక్ట్రికల్ ఎస్ఈతో ఫోన్ లో మాట్లాడి వారిని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్