ఎంపీ అభ్యర్థులు ఏం చదివారో తెలుసా?

5110చూసినవారు
ఎంపీ అభ్యర్థులు ఏం చదివారో తెలుసా?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లో ఎంపీ ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్, బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిలు ఇంటర్ చదివారు. బీజేపీ అభ్యర్థి డికే అరుణ ఎస్ఎస్సీ చదివారు. ఇక నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఎంబీబీఎస్ చేయగా బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ బీటెక్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంఏ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్