మహబూబ్ నగర్: బీజేపీ విజయోత్సవ సంబరాలు

71చూసినవారు
హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి హ్యాట్రిక్ విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ పాలమూరు జిల్లా కార్యాలయం నందు మంగళవారం సాయంత్రం విజయోత్సవ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచి కాల్చి, మిఠాయిలు పంచి పెట్టుకున్నారు. భారత్ మాతాకు జై అంటూ నినాదలు చేశారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జి. పద్మజ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పి. శ్రీనివాస రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్