భీరదేవర మహోత్సవంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

83చూసినవారు
భీరదేవర మహోత్సవంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో సోమవారం కురువ యాదవుల ఆరాధ్య దైవం బీరలింగేశ్వర బండారు మహోత్సవంలో మాజీ ఎంపీ మక్తల్ ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి లక్మ రెడ్డి, ట్రెడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవర మల్లప్ప, గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, శివకుమార్ బద్మీ, గవినోళ్ళ గోపాల్ రెడ్డి కృష్ణయ్య గౌడ్, రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్