బహిరంగ సభకు బయలుదేరి వెళ్లిన నేతలు

1538చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎం వి ఎస్ కళాశాల మైదానంలో నేడు నిర్వహించే ప్రజా దీవెన బహిరంగ సభకు నర్వ మండలం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. జిల్లాకు ఎలాంటి వరాలు ప్రకటిస్తారో అని ప్రజలు వేచి చూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్