రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

259882చూసినవారు
రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల ఖాతాల్లో ఇన్ పుట్ సబ్సీడీ నిధులను జమ చేసింది. తాజాగా సీఎం జగన్ రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 7,812 కోట్లు నిధులు జమ చేశామని తెలిపారు. 54 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది. రైతులకు 80 శాతం పెట్టుబడి సహాయం అందజేస్తున్నామ‌ని జ‌గ‌న్ తెలిపారు. ఏపీలో అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్