బండారు మహోత్సవంలో పాల్గొన్న టిఆర్ఎస్ నేత రాజుల ఆశిరెడ్డి

77చూసినవారు
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం హిందూపూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన కురువ యాదవుల ఆరాధ్య దైవం బిరప్ప బండారు మహోత్సవంలో బిఆర్ఎస్ నేత రాజుల ఆశిరెడ్డి, కృష్ణ జెడ్పిటిసి తనయుడు శివరాజ్ పాటేల్, పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కూరువ యాదవులపై పసుపు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు మోనేష్, శంకర్, గాజుల జగదీష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్