మంగనూరులో ప్రత్యేక ఆరోగ్య శిబిరం విజయవంతం

71చూసినవారు
మంగనూరులో ప్రత్యేక ఆరోగ్య శిబిరం విజయవంతం
బిజినపల్లి మండలం లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా మంగనూరు గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరం విజయవంతమైనట్లు లట్టుపల్లి ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ మేఘనా రెడ్డి తెలిపారు. ప్రస్తుత సీజన్లో వేసవి తాపాన్ని తట్టుకొనుటకు ప్రతి ఒక్కరు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అన్నారు.

సంబంధిత పోస్ట్