మూల్యంకణానికి 140 మంది టీచర్ల గైర్హాజరు: డీఈఓ

566చూసినవారు
మూల్యంకణానికి 140 మంది టీచర్ల గైర్హాజరు: డీఈఓ
నాగర్ కర్నూల్ లో నిర్వహిస్తున్న మూల్యాంఖ్యానానికి 140 మంది టీచర్లు గైరాజరయ్యారు. ఈ విషయంపై రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు డీఈవో గోవిందరాజులు తెలిపారు. శుక్రవారం గైరాజరైన టీచర్లు హాజరు కాకపోతే షోకజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. 609 మంది టీచర్లకు గాను 140 మంది టీచర్లు హాజరు కాలేదని విద్యాశాఖ ఉన్నత అధికారులకు రిపోర్ట్ చేయడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్