రైతులకు ఆటవీ వ్యవసాయంపై అవగాహన

56చూసినవారు
రైతులకు ఆటవీ వ్యవసాయంపై అవగాహన
బిజినేపల్లి మండలంలోని పాలం కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఆటవీ జీవ వైవిద్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఆటవీ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అటవీ జీవ వై విద్య సంస్థ డైరెక్టర్ వెంకట్ రెడ్డి శ్రీగంధం, ఎర్రచంద నం, టేకు పంటల కోతలకు చట్టపరమైన అనుమతులు. మార్కెటింగ్ అంశాలపై రైతులకు అవగాహన. కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు సైంటిస్టులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్