ఇండియా కూటమి అభ్యర్థి మల్లురవిని గెలిపించండి

76చూసినవారు
ఇండియా కూటమి అభ్యర్థి మల్లురవిని గెలిపించండి
నాగర్ కర్నూల్ నియోజకవర్గం తాడూరు మండల కేంద్రంలో శనివారం ఉదయం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బిజెపి బీఆర్ఎస్ ను ఓడించాలని బుక్ లెట్ ను విడుదల చేశారు. సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు మాట్లాడుతూ మత తత్వ బిజెపి టిఆర్ఎస్ పార్టీలను ఓడించి ఇండియా కూటమి అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని అన్నారు. పదేండ్ల మోడీ పాలన ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విప్లమైందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్