సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

60చూసినవారు
సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్
లోక్ సభ ఎన్నికలపై పిఓలు, ఏపీవోలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో రెండో రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పోలీస్ స్టేషన్ లో వివరాలు తెలిపే నోటీసు బోర్డులో అభ్యర్థుల జాబితాను పోలింగ్ స్టేషన్ ముందు పెట్టాలని కోరారు. ఈవీఎం యంత్రాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్