రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు: ఎంపీ

57చూసినవారు
నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి లతో కలిసి భూమి పూజ శుక్రవారం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలోనే రాష్ట్రం అభివృద్ధి వైపు చూస్తున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్