గ్రానైట్ బండలు మోసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

80చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం స్ధానిక గ్రానైట్ హమాలీలతో కలిసి కొద్దిసేపు నాగర్ కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రానైట్ బండలు మోశారు. ఈ సందర్భంగా ఆయన హమాలీలతో మాట్లాడి. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. నిజంగా చాలా కష్టమైన పని, వాళ్ల జీవితాలు రోజూ అత్యంత ప్రమాదంలో ఉన్నాయని, వీళ్ల చేతుల పైన ఉన్న గాయాలను చూస్తే భయమేస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్