గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

14677చూసినవారు
నారాయణపేట జిల్లా ఆసుపత్రి కాంపౌండ్ వెనకాల గుర్తు తెలియని వ్యక్తిని (41) దుండగులు దారుణంగా హత్య చేశారు. హత్య చేసి నిప్పంటించారు. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు దింతో ఘటన స్థలానికి డిఎస్పీ లింగయ్య, ఎస్సై వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది చేరుకొని క్లూస్ టీమ్, జాగిలాలతో విచారణ చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి, హత్యకు గల కారణాలు వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్