కనువిందు చేసిన ఇంద్రధనస్సులు

79చూసినవారు
నారాయణపేట పట్టణంలోని వినీల ఆకాశంలో మేఘాలను తాకుతూ బుధవారం సాయంత్రం ఇంద్రధనస్సులు కనువిందు చేశాయి. ఒకదానిపై ఒకటి ఇంద్రధనస్సులు కనిపించి చూపరులను ఆకట్టుకున్నాయి. ఒకే సారి రెండు ఇంద్రధనస్సులు కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. తమ సెల్ ఫోన్ లలో ఇంద్రధనస్సు చిత్రాలను బంధించారు. ఒకే సారి రెండు ఇంద్రధనస్సు లు కనిపించడంతో ప్రజలు పులకించి పోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్