మతోన్మాద పార్టీలను ఓడించాలి

62చూసినవారు
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద, ఫాసిస్టు పార్టీలను ఓడించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి రాము అన్నారు. శనివారం నారాయణపేట పట్టణంలోని భగత్ సింగ్ భవన్ లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వస్తే యేడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, స్విస్ బ్యాంకులో నల్ల ధనాన్ని తీసుకొస్తామని చెప్పి మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్