ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి

61చూసినవారు
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి
అయిదు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మరికల్ మండలం పసుపుల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. అయిదు గ్యారెంటీలు అమలు చేశామని కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్