వైభవంగా వెంకటేశ్వర స్వామి రథోత్సవం

553చూసినవారు
ధన్వాడలో మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. రథోత్సవంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్