నామినేషన్ కార్యక్రమానికి తరలిన నేతలు

592చూసినవారు
నామినేషన్ కార్యక్రమానికి తరలిన నేతలు
నేడు మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి నారాయణపేట బీజేపీ నాయకులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ సందర్భంగా నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొంటున్నట్లు లీగల్ సెల్ కన్వీనర్ లో నామాజి తెలిపారు. నారాయణపేట పట్టణంలోని అన్ని వార్డుల నుండి నాయకులు తరలివెళ్లారని అన్నారు. ఎంపీగా డీకే అరుణ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్