హామీలు నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి

70చూసినవారు
హామీలు నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి
కోయిలకొండ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శేరివెంకటాపూర్, మల్కాపూర్, మణికొండ, పారుపల్లి, చంద్రాస్ పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని కోరారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పని చేస్తుందని, పార్టీని ఆదరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్